AP News: తరగతి గదిలో ఊడిన పెచ్చులు.. వైకాపా ఎమ్మెల్సీపై కేసు నమోదు!

కడపలో వైకాపా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి చెందిన సాయిబాబా పాఠశాలలో తరగతి గదుల నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్నారని గతంలో తెదేపా నేతలు ఫిర్యాదు చేసినా జిల్లా విద్యాశాఖాధికారులు నిర్లక్ష్యం వహించారు.

Published : 03 Jul 2024 12:37 IST

కడపలో వైకాపా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి చెందిన సాయిబాబా పాఠశాలలో తరగతి గదుల నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్నారని గతంలో తెదేపా నేతలు ఫిర్యాదు చేసినా జిల్లా విద్యాశాఖాధికారులు నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా మంగళవారం అదే పాఠశాల పైకప్పు పెచ్చులూడిపడి నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తక్షణమే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆదేశాలతో వైకాపా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

మరిన్ని